1 సెక్షన్ 6: విత్తన నాణ్యతలో… విత్తన నాణ్యత విషయంలో జర్మినేషన్ మరియు స్వచ్ఛతపై స్పష్టమైన వివరణ ఉండాలి. జర్మినేషన్ 80 శాతం ఉండాలి.
Category: Uncategorized
జన్యుమార్పిడి పంటలు
జన్యుమార్పిడి పంటల గురించి దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి పంటలకు అనుమతిని ఆపాలని ప్రధాన మంత్రి మన్మోహన్
వర్మీ కంపోస్టు ప్రయోజనాలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
1. వర్మీకంపోస్టులో అధిక మోతాదులో నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైన ఇనుము, జింకు, కాల్షియం, మ్యాంగనీసు, కాపర్ మొదలైన పదార్థాలు
ప్రభుత్వాలు పూనుకుంటే రైతులకు మద్ధతు ధరలు అందవా…? – కె. రవి
రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య-పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా రైతులకు ధరలు లభించకపోవడం. చాలా సందర్భాలలో కనీస మద్దతు ధరలు
సేంద్రియ వ్యవసాయంతోనే సురక్షిత ఆహారం
”తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్” అన్నాడు మహాకవి గురజాడ.. దేశంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందనీ, ప్రభుత్వాల దగ్గర ఆహార
వానపాముల ఎరువు (వర్మీకంపోస్టు) – సుస్థిర వ్యవసాయ కేంద్రం
మానవుడు వ్యవసాయం మొదలుపెట్టక ముందు నుంచీ నేల క్రమం తప్పకుండా దున్నబడేది…వానపాములతోనే నేలలో సొరంగాలు చేస్తూ నేలపైని ఆకులు, అలములను నేలలో కలుపుతూ వానపాములు
జీడి మామిడిలో ఎరువుల యాజమాన్యం, అంతర పంటలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
జీడిమామిడిలో ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైన అంశమే. జీడిమామిడి మొక్కలు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగి త్వరగా కాపుకు వచ్చి, మంచి దిగుబడి ఇవ్వటానికి
విషపూరితం కాని పద్ధతులేవైనా ఆమోదయోగ్యమే
అత్యధిక ఇంధనాలను వాడి ఫ్యాక్టరీలలో తయారు చేసే రసాయన ఎరువులు, విష పూరిత రసాయన కీటక నాశనులు ఇప్పటికే పర్యావరణంపై, అన్ని జీవ జాతుల
సేంద్రియ ఎరువులు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
గొర్రెల పెంట ఎరువు: రైతులు వేసవి సమయంలో పొలాలలో పంటలు లేనప్పుడు గొర్రెల మందను పొలాలలో కట్టి వేయడం అనాదిగా వస్తున్న పద్ధతి. ఇది
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’
ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’ (18001203244) సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మిత్ర హెల్ప్లైన్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 14న వికారాబాద్ జిల్లాలో