నాబార్డ్ సహకారంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల సి.ఇ.ఓ.లకు మూడు రోజులు శిక్షణా తరగతులు సి.ఎస్.ఎ. ఆధ్వర్యంలో
Author: Srikanth A
సాగులో… సగం… శ్రమలో… సగం.. – పద్మ వంగపల్లి
శిక్షణ, అవగాహన ఈ రెండు అంశాలు యువ రైతు మిత్రులకు సాగులో ఓ కొత్త ఆలోచనను కలిగిస్తాయని మరోసారి రుజువైంది. రసాయన సాగు నుండి
యుగంధరునికి జోహార్లు !
గోపిచంద్ నవల ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’, తండ్రి రాసిన వీలునామాను కొడుకులు చదవడంతో మొదలవుతుంది. ఆ వీలునామా ‘వందేళ్ల క్రిందట వున్నవారు ఇప్పుడు
జీవిత సాఫల్య పురస్కారం
ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం సంయుక్త నిర్వహణలో అందిస్తున్న ”రైతు నేస్తం” పురస్కారాల్లో భాగంగా 2019 సంవత్సరానికి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త,
2020 జనవరి 8న ”భారత గ్రామీణ బంద్” – 200 కు పైగా రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు
మిత్రులారా.. దేశవ్యాపితంగా 2020 జనవరి 8న ”భారత గ్రామీణ బంద్”కు అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి పిలుపు ఇచ్చింది. ఆ రోజు
ప్రభుత్వాలు పూనుకుంటే రైతులకు మద్ధతు ధరలు అందవా…? – కె. రవి
రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య-పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా రైతులకు ధరలు లభించకపోవడం. చాలా సందర్భాలలో కనీస మద్దతు ధరలు
జీడి మామిడిలో ఎరువుల యాజమాన్యం, అంతర పంటలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
జీడిమామిడిలో ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైన అంశమే. జీడిమామిడి మొక్కలు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగి త్వరగా కాపుకు వచ్చి, మంచి దిగుబడి ఇవ్వటానికి
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’
ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’ (18001203244) సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మిత్ర హెల్ప్లైన్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 14న వికారాబాద్ జిల్లాలో
ఆకుకూర పంటలలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
పాలకూర, తోటకూర, గోంగూర, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర, పుదీన, బచ్చలి ఆకుకూర పంటలలో లేత ఆకులను ఎప్పటికప్పుడు మొక్కల నుండి త్రుంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తాం.
ఆంధ్రప్రదేశ్ పంటసాగుదారుల చట్టం – 2019” పేరుతో కౌలు రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం
ఎన్నికలలో ఎన్ని హామీలు ఇచ్చినా, గెలిచాక మాయ మాటలెన్ని చెప్పినా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం రైతులకు ”ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల చట్టం